కాంగ్రెస్ పార్టీలో చేరిన బీజేపీ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు

1069చూసినవారు
రాష్ట్రంలో అమలు అవుతున్న ఆరు గ్యారెంటీలకు ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి అన్నారు. శుక్రవారం కోయిలకొండ మండలం ఇబ్రహీంనగర్ గ్రామంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్