కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి: ఎమ్మెల్యే

76చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలి: ఎమ్మెల్యే
ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని అందరం కలిసి అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ శివకుమార్ రెడ్డి అన్నారు. బుధవారం సాయంత్రం నారాయణపేట పట్టణంలోని 11, 15, 16 వార్డులలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వార్డు ప్రజలతో సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఎంపీగా చల్ల వంశీచంద్ రెడ్డిని గెలిపించాలని కోరారు. నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్