పచ్చడి పంపిణీ చేసిన ఎస్సై, డిపో మేనేజర్

61చూసినవారు
పచ్చడి పంపిణీ చేసిన ఎస్సై, డిపో మేనేజర్
నారాయణపేట బస్టాండ్ వద్ద జై భవాని ఫ్రూట్స్ యజమాని చందు సింగ్ ఏర్పాటు చేసిన చలివేంద్రంలో బుధవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని పచ్చడి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మీ సుధా, ఎస్సై వెంకటేశ్వర్లు ప్రారంభించారు. పండుగ రోజు బాటసారులకు, వివిధ పనుల కొరకు వచ్చిన వారి దాహార్తి తీర్చేందుకు పచ్చడి పంపిణీ చేయడం సంతోషించదగ్గ విషయమని అన్నారు. నిర్వాహకులను అభినందించారు.

సంబంధిత పోస్ట్