ఉపవాస దీక్షలు విజయవంతం కావాలి: ఎమ్మెల్యే

70చూసినవారు
మరికల్ మండల కేంద్రంలోని జమియా మస్జీద్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి పాల్గొన్నారు. ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి ఉపవాస దీక్షలు విరమింపజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. రంజాన్ మాసంలో చేపట్టిన ఉపవాస దీక్షలు విజయవంతం కావాలని ఈ సందర్భంగా కోరారు. నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్