అక్రమ మద్యం రవాణా అరికట్టాలి

69చూసినవారు
అక్రమ మద్యం రవాణా అరికట్టాలి
పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. శుక్రవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. అక్రమ మద్యం రవాణా కాకుండా తగు చర్యలు చేపట్టాలని అన్నారు. బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు అరికట్టాలని, సరిహద్దుల వద్ద తనిఖీ కేంద్రాలలో తనిఖీలు పటిష్టంగా చేపట్టాలని అన్నారు. ఎక్సైజ్ సిఐ ఆశోక్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్