మోదీకి భుటాన్ అత్యున్నత పౌర పురస్కారం

75చూసినవారు
మోదీకి భుటాన్ అత్యున్నత పౌర పురస్కారం
ప్రధాని మోదీ రెండు రోజుల పాటు భూటాన్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. ఇదిలా ఉంటే భూటాన్ ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని ప్రధాని మోదీకి అందించింది. ‘ఆర్డర్ ఆఫ్ ద డ్రక్ గ్యాల్పో’ అవార్డును భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యల్ వాంగ్‌చుక్ స్వయంగా ప్రధాని మోదీకి ప్రధానం చేశారు.

సంబంధిత పోస్ట్