స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు

81చూసినవారు
స్ట్రాంగ్ రూమ్ లను పరిశీలించిన అధికారులు
నారాయణపేట, మక్తల్ పట్టణాల్లోని ఈవిఎం ల స్ట్రాంగ్ రూములను మంగళవారం సాధారణ ఎన్నికల పరిశీలకులు షేవాంగ్ గ్యాచో భాటియా, వ్యయ పరిశీలకులు వరుణ్ రంగస్వామి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భద్రత విషయాలను కలెక్టర్ శ్రీహర్ష ను అడిగి తెలుసుకున్నారు. కలెక్టరేట్ లోని మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించారు. పార్లమెంట్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్