ఐదు జతల ఎద్దులు అందజేసిన మాజీ మంత్రి

566చూసినవారు
ఐదు జతల ఎద్దులు అందజేసిన మాజీ మంత్రి
వనపర్తి జిల్లాకు చెందిన పలువురు రైతులు సేద్యం చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఐదు జతల ఎద్దులను సోమవారం గొల్ల మొగిలయ్య, గోవర్దన్ రెడ్డి, బాలయ్య, అల్వాల చిన్న బాల్ రెడ్డి, పెద్దమందడి పురుషోత్తం రెడ్డిలకు ఉచితంగా అందజేశారు. విపత్కర పరిస్థితులలో ఉన్న మాకు మంత్రి మంచి హృదయంతో పశువులను ఉచితంగా ఇవ్వడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్