అభివృద్ధిని గాలికి వదిలి అక్షింతలపై దృష్టి సారించిన బీజేపీ

71చూసినవారు
దేశంలో, రాష్ట్రంలో, నియోజకవర్గంలో అభివృద్ధి పనులను గాలికి వదిలేసిన బీజేపీ పార్టీ అక్షింతలు, రాముడు అంటూ మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తుందని బీజేపీ మాటలు నమ్మొద్దని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు. సోమవారం వనపర్తి పట్టణంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాలులో నిర్వహించిన సిపిఎం నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. బీజేపీ కార్పొరేట్ వ్యవస్థను పటిష్టపరుస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్