చదువే సమాజాన్ని మార్చేది: రాజారాం ప్రకాష్

55చూసినవారు
చదువే సమాజాన్ని మార్చేది: రాజారాం ప్రకాష్
సోమవారము వనపర్తి జిల్లా కేంద్రంలోని జై భీమ్ సేవా సంస్థ భవనంలో ఛత్రపతి సాహు మహారాజ్ 102 వర్ధంతి నీ టీజేఏసీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజావాగ్గేయకారుడు రాజారామ్ ప్రకాష్ మాట్లాడుతూ.
భారతదేశ రిజర్వేషన్ల పితామహుడు భారత సామాజిక ప్రజాస్వామ్య మూలస్తంభం చత్రపతి వీర శివాజీ మునిమనుమడు ఛత్రపతి సాహు మహారాజ్ అని పేర్కొన్నారు. నిమ్న వర్గాలు ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్