కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదు

61చూసినవారు
వనపర్తి జిల్లా కొత్తకోటలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణని బీజేపీ నాయకులు సన్మానించారు. ఆమె మాట్లాడుతూ. మహబూబ్ నగర్ లో బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నుండి బిజెపిలో చేరిన వ్యక్తులపై కాంగ్రెస్ నాయకులకు మాట్లాడే అర్హత లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్