మేఘా కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలుసా?

1547చూసినవారు
మేఘా కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలుసా?
* బీజేపీకి రూ.584 కోట్లు
* బీఆర్ఎస్‌కు రూ.212 కోట్లు
* డీఎంకేకు రూ.85 కోట్లు
* వైసీపీకి రూ.37 కోట్లు
* టీడీపీకి రూ.28 కోట్లు
* కాంగ్రెస్ పార్టీకి రూ.18 కోట్లు
* జేడీయూకు రూ.5 కోట్లు
* జనసేనకు రూ.4 కోట్లు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్