కార్మికులపై వేధింపులు ఆపాలి: ఐక్యవేదిక

80చూసినవారు
వనపర్తి జిల్లా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించకుండా వేధింపులకు గురి చేస్తున్న కాంట్రాక్టర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్నాకు అఖిలపక్ష ఐక్యవేదిక మద్దతు ప్రకటించారు.

సంబంధిత పోస్ట్