ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి

78చూసినవారు
ఈ నెల 23న నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మల్లు రవి నామినేషన్ కు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి వస్తున్న సందర్భంగా బిజినపల్లిలో బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మల్లు రవి, ఎమ్మెల్యేలు చిక్కుడు వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, గద్వాల జడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్