సీతారాముల కళ్యాణంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి దంపతులు

85చూసినవారు
వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలంలోని శ్రీశ్రీశ్రీ కోదండ రామస్వామి ఆలయంలో బుధవారం నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పితృహక్కు పాలకుడు ప్రజా హక్కు పాలకుడు శ్రీరాముడు అని అన్నారు. సత్యం, న్యాయం, ధర్మంతో ప్రజల మాటకు విలువనిస్తూ ప్రజాస్వామ్య పాలన చేసిన వ్యక్తి శ్రీరాముడు అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్