ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి

74చూసినవారు
ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి
ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ వనపర్తి జిల్లాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డిని శుక్రవారం సన్మానించి ఉద్యోగులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మీ కోర్కెలు తీర్చేందుకు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీఓలు, ఈసీలు, సిఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్