ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్

4928చూసినవారు
ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్
వనపర్తిలో ఇద్దరు విద్యార్థినులు మిస్సింగ్ స్థానికంగా కలకలం రేపుతోంది. స్థానికంగా ఓ కాలనీలో రెండు కుటుంబాలకు చెందిన ఇద్దరు బాలికలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. మంగళవారం ఇంటి నుంచి పాఠశాలకు వెళ్లిన ఇద్దరు సాయంత్రం అయినా తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పాఠశాలలో అడగగా రాలేదని చెప్పారు. ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు బృందాలతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్