వనపర్తి: 'మనసులోని కవితనై' పుస్తకావిష్కరణ

56చూసినవారు
వనపర్తి: 'మనసులోని కవితనై' పుస్తకావిష్కరణ
కోట్ల కవిత ప్రయోగం 'మనసులోని కవితనై' పుస్తకాన్ని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించారు. మంచిరేవుల క్రాస్ రోడ్ లోని డ్యూవిల్లె క్లబ్ హౌస్లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. మాజీ మంత్రి కోట్ల ప్రయోగశీలి అని అభినందించారు. పాత్రికేయులు ఆనందాచారి రాసిన సంపాదకీయాలు, కవితను వర్తనం చేయడం కొత్త తరానికి స్ఫూర్తివంతమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్