ఉద్యోగం తొలగింపుపై మెయిల్.. మహిళ ఆత్మహత్య

50చూసినవారు
ఉద్యోగం తొలగింపుపై మెయిల్.. మహిళ ఆత్మహత్య
నోయిడాలో బ్యాంకు మహిళా ఉద్యోగి ఇటీవల ఆత్మహత్య చేసుకుంది. ఆమెను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు బ్యాంకు నుంచి మెయిల్ వచ్చింది. తర్వాత తీవ్ర ఆవేదనతో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. శివాని గుప్తా (27) యాక్సిస్ బ్యాంకులో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా పని చేసేది. సహోద్యోగులతో ఆమెకు గొడవ జరిగింది. మేనేజ్‌మెంట్ ఆమె పక్షాన నిలవలేదు. అంతేకాకుండా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో శివాని ఆత్మహత్యకు పాల్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్