క్రికెట్ ఫైనల్ కు చేరిన అంకుశం, చౌటపల్లి జట్లు

1547చూసినవారు
బెల్లంపల్లి మండలంలోని అంకుశం గ్రామపంచాయతీ గోండుగూడ గ్రామంలో నిర్వహిస్తున్న కురిసింగ లక్ష్మణ్ స్మారకార్థం క్రికెట్ పోటీల్లో అంకుశం, చౌటపల్లి జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. ఈనెల 14 నుంచి జరుగుతున్న టోర్నమెంట్లో శుక్రవారం సెమీఫైనల్ లో పోచంపల్లి, బోయపల్లి జట్లు తలపడగా పోచంపల్లి టీం గెలుపొందింది. వీరికి కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వామి బహుమతులను అందజేశారు. ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్