డీజిల్ బంకును ప్రారంభించిన బెల్లంపల్లి జిఎం

52చూసినవారు
డీజిల్ బంకును ప్రారంభించిన బెల్లంపల్లి జిఎం
బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ ఓసి వద్ద డీజిల్ బంకును బుధవారం బెల్లంపల్లి ఏరియా జిఎం రవిప్రసాద్ ప్రారంభించారు. ఉపరితల గని దక్షిన ప్రాంతం వైపు విస్తరిస్తున్నందున బంకు ను డీ2 డంపు పక్కకు తరలించారు. తరలించి నూతనంగా నిర్మించిన రెండు పంపులను జీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, జిఎం కార్యాలయ అధికారులు, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్