విద్యుదాఘాతంతో ఎద్దు మృతి

50చూసినవారు
విద్యుదాఘాతంతో ఎద్దు మృతి
బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామానికి చెందిన చిలుముల లక్ష్మయ్య ఎద్దు మేత కోసం గ్రామ శివారులోని ఊర చెరువు వద్దకు వెళ్లింది. మేత మేస్తూ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ కు తగలడంతో విద్యుత్ సరఫరా అయి అక్కడికక్కడే మృతి చెందింది. విద్యుత్ శాఖ, పశు వైద్య సిబ్బంది అక్కడికి చేరుకొని పంచనామా చేపట్టారు. మృతి చెందిన ఎదైదు విలువ సుమారు 30 వేలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్