అభివృద్ధి పనులను ప్రారంభించిన కౌన్సిలర్

1881చూసినవారు
బెల్లంపల్లి 33 వార్డులో శుక్రవారం విద్యుత్ స్తంభాలను & వైరింగ్ తీగలను అమర్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పోలు శ్రీనివాస్ మాట్లాడుతూ ఇదివరకు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిన పనులను తిరిగి 33 వ వార్డులో ప్రారంభించుకోవడం జరిగిందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పోలు ఉమాదేవి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్