మోడీ నాయకత్వంలోనే దేశ రక్షణ సాధ్యపడుతుంది

54చూసినవారు
బెల్లంపల్లి మండలంలోని లంబడి తండాలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోయ్యల ఎమాజీ, మాజీ ఎమ్మెల్యే అమరాజుల శ్రీదేవి హాజరైయ్యారు. గ్రామస్థాయి నుంచి బిజెపిని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు. మోడీ నాయకత్వంలోనే దేశ రక్షణ సాధ్యపడుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్