అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు విరాళం

60చూసినవారు
అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపనకు విరాళం
బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రాక్టర్ బస్తి తిలక్ గ్రౌండ్ వెనకాల నిర్మిస్తున్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి దాతలు ముందుకు వచ్చారు. మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దెబ్బటి సుజాత, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ దెబ్బడి రమేష్ రూ. 5000 అందించారు. దీంతో బస్తీ వాసులు వారికి కృతజ్ఞతలు తెలిపారు దాతలు మరింత ముందుకు రావాలని విగ్రహ ప్రతిష్టాపన సభ్యులు తెలిపారు

సంబంధిత పోస్ట్