ఘనంగా మే డే వేడుకలు

69చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో మేడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఇఫ్ట్యూ ఆధ్వర్యంలో బుధవారం బెల్లంపల్లి పట్టణంలోని సివిక్ కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చాంద్ పాషా జెండా ఎగరవేశారు. అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల బలిదానమే ఈ వేడుకలు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇఫ్ట్యూ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్