మున్సిపాలిటీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను... ఎమ్మెల్యే

84చూసినవారు
బెల్లంపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పష్టం చేశారు. శుక్రవారం పట్టణంలోని 22వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. పట్టణంలోని అన్ని వార్డులకు సమ ప్రాధాన్యమిస్తూ అభివృద్ధి చేయడానికి ముందుకు వెళ్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్