లాభాల వాటాలో సింగరేణి కార్మికులకు అన్యాయం.

51చూసినవారు
సింగరేణిలో 2023- 24 సంవత్సరానికి గాను వచ్చిన లాభాల వాటాలు కార్మికులకు అన్యాయం జరిగిందని హెచ్ఎంఎస్ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ పేర్కొన్నారు. కాసిపేట టు గని పై మాట్లాడుతూ సింగరేణిలో అత్యధిక లాభాల వాటాను ప్రకటించినప్పటికీ వాస్తవానికి ఒక్కొక్క కార్మికునికి ఆరు లక్షల పైనే రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు చాలామంది కార్మికులకు 1, 50, 000 వస్తే లాభాల వాటా రావడం జరిగిందని ఇది ఖండిస్తున్నామని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్