బెల్లంపల్లి రైల్వేస్టేషన్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు

50చూసినవారు
బెల్లంపల్లి రైల్వేస్టేషన్ లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
బెల్లంపల్లి రైల్వేస్టేషన్లో రైల్వే విజిలెన్స్ అధికారులు గురువారం ఆకస్మిక తనిఖీలు చేశారు. రైల్వేస్టేషన్ ఆవరణలో పలు విభాగాల్లోకి వెళ్లి రికార్డులు పరిశీలించారు. బుకింగ్ కార్యాలయంలో టిక్కెట్ల క్రయ విక్రయాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. తాత్కాల్ టిక్కెట్ల రిజర్వేషన్ అక్రమాలకు పాల్పడుతున్నట్లు విజిలెన్స్ అధికారుల దృష్టికి వెళ్లడంతో విచారించి వాస్తవాలను నిర్దారించుకున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్