కాషాయ జెండా ఎగుర వేస్తాం

51చూసినవారు
కాషాయ జెండా ఎగుర వేస్తాం
బెల్లంపల్లి మున్సిపాలిటీలో వచ్చే ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని బిజెపి జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల్లో ప్రతి బూత్ లో గతంలో కంటే బిజెపి అత్యధిక ఓట్లు సాధించిందని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లి విజయం సాధిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ మండల, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్