ఓంకార్ ఆశయ సాధనకు కృషి చేయాలి

66చూసినవారు
ఎంసిపీఐ యు అగ్రనాయకులు మద్ది కాయల ఓంకార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆ పార్టీ నాయకులు రాజేంద్రప్రసాద్, వెంకటేశులు పిలుపునిచ్చారు. ఓంకార్ వర్ధంతి వేడుకలను బెల్లంపల్లి పట్టణంలో శనివారం స్థానిక కార్యాలయంలో నిర్వహించారు. ఓంకార్ మహాజన్ ఫ్రంట్ స్థాపించి 9 కమ్యూనిస్టు పార్టీలను ఏకం చేసి సామాజిక న్యాయమే ధ్యేయంగా పనిచేశారని గుర్తు చేశారు. అమరవీరుల స్ఫూర్తితో యువతముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్