రామ్ నగర్ బ్రిడ్జిపై ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

69చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో భారీ వర్షాలకు హనుమాన్ బస్తి, అశోక్ నగర్ మధ్య రాంనగర్ బ్రిడ్జిపై నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బంది పడుతున్నామని 33 వ వార్డు ప్రజలు వాపోయారు. వరద నీటితో పాటు విష పురుగులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి నూతన బ్రిడ్జిని నిర్మించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్