రూ. రెండు లక్షలు రుణమాఫీ చేయాలని గవర్నరుకు లేఖ

76చూసినవారు
రూ. రెండు లక్షలు రుణమాఫీ చేయాలని గవర్నరుకు లేఖ
అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని కోరుతూ నెన్నెల మండలంలోని రైతులు తెలంగాణ గవర్నర్ కు లేఖ రాశారు. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ ప్రకటించి మాట మరిచిందన్నారు. ఇప్పటికైనా గవర్నర్ చొరవ తీసుకొని వెంటనే అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని లేఖలో ఖాతా నెంబర్ రాసి పంపించారు.

సంబంధిత పోస్ట్