కొనసాగుతున్న టీజీ ఈఏపిసిఈటి ద్రౌపత్రాల పరిశీలన

70చూసినవారు
కొనసాగుతున్న టీజీ ఈఏపిసిఈటి ద్రౌపత్రాల పరిశీలన
బెల్లంపల్లి పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్ లైన్ కేంద్రంలో టీజీ ఈఏపీసీఈటి కు సంబంధించిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగుతోంది. హెల్ప్ లైన్ సెంటర్లో స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు రెండో రోజు ఆదివారం 460 మందికి ధ్రువీకరణపత్రాల తనిఖీ పూర్తి చేసినట్లు ప్రిన్సిపాల్ రవీందర్ పేర్కొన్నారు. హెల్ప్ లైన్ సెంటర్లో విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించామన్నారు.

సంబంధిత పోస్ట్