స్ట్రీట్ లైట్ స్థంబాన్ని ఢీకొని సింగరేణి కార్మికుడి మృతి

81చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని కాలెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద స్ట్రీట్ లైట్ స్థంబాన్ని బైక్ తో ఢీకొట్టడంతో రామక్రిష్ణాపూర్కు చెందిన సింగరేణి కార్మికుడు కామిశెట్టి కిరణ్ కుమార్(42) చెందినట్లు టూటౌన్ ఎస్సై మహేందర్ తెలిపారు బెల్లంపల్లి నుంచి రామకృష్ణ పురం వైపు వెళ్తుండగా కాలెక్స్ ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద అతివేగంగా వస్తూ ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్