ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించాలని విద్యార్థుల ర్యాలీ

60చూసినవారు
పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘం నాయకుల ఆధ్వర్యంలో శుక్రవారం బెల్లంపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ మీదుగా కాంటా చౌరస్తా, తాసిల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్ లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్