విద్యుదాఘాతంతో గేదె మృతి

72చూసినవారు
విద్యుదాఘాతంతో గేదె మృతి
జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలోని తంగళ్లపల్లి మల్లేశ్వరికి చెందిన గేదె ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి
చెందింది. మేతకు వెళ్లిన గేదె విద్యుదాఘాతంతో మరణించింది. గేదె విలువ రూ. 85, 000 ఉంటుందని, ప్రభుత్వం తమకు నష్టపరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్