రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

71చూసినవారు
సింగరేణి కార్మికులకు లాభాల వాటా చెల్లింపులో అన్యాయం జరిగినందుకు నిరసనగా మంగళవారం మందమర్రి పట్టణంలోని మార్కెట్ ఏరియాలో టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ మందమరి ఏరియా ఉపాధ్యక్షుడు సంపత్, ఏరియాలోని అన్ని గనులు, విభాగాల ఫిట్ కార్యదర్శులు నాయకులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్