May 10, 2024, 09:05 IST/మంచిర్యాల
మంచిర్యాల
వంశీతోనే పెద్దపల్లి అభివృద్ధి: బొల్లం బీమన్నా
May 10, 2024, 09:05 IST
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ప్రజాల అభివృద్ధి కావాలంటే చేతి గుర్తుకు ఓటు వెసి గడ్డం వంశీ కృష్ణను లక్ష మెజార్టీతో గెలిపించాలని పాత మంచిర్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లం బీమన్నా అన్నారు. శుక్రవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు పాత మంచిర్యాల వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.