మొక్కలు నాటడమే కాకుండా సంరక్షించాల్సిన బాధ్యత తీసుకోవాలి

53చూసినవారు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ తెలిపారు. మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ గ్రీన్ పార్కులో సుమారు 100 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిఎం మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భావితరాలకు లాభం చేకూరుతుందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్