అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి

78చూసినవారు
నస్పూర్ పట్టణంలో బుధవారం ఓటరు ప్రతిజ్ఞ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సంతోష్ జెండా ఊపి ప్రారంభించిన ఈ ర్యాలీలో మంచిర్యాల ఆర్డీవో రాములు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, తహసీల్దార్ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సిహెచ్ సతీష్, సిఐ ఆకుల అశోక్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలలో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్