జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకొన
ి జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల సబ్బపల్లిలో క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్చంద్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలలో క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందచేశారు.