'విద్యార్థిని కారుణ్య మృతిపై పలు అనుమానాలు'

52చూసినవారు
'విద్యార్థిని కారుణ్య మృతిపై పలు అనుమానాలు'
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని మారుతి పారా మెడికల్ నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్ధిని కారుణ్య(18) గురువారం అనుమానాస్పదంగా మృతి చెందింది. బాత్రూమ్ లో కాలు జారి పడి కారుణ్య మృతి చెందిందని కాలేజీ యాజమాన్యం తెలిపింది. అయితే ఒంటి మీద గాయాలు ఉండటంతో బిల్డింగ్ పైనుండి తోసేశారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో కాలేజీ ఎదుట విద్యార్థి సంఘం నాయకులు, బంధువులు నిరసన చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్