పలు రైళ్లు దారి మళ్లింపు

68చూసినవారు
పలు రైళ్లు దారి మళ్లింపు
తెలంగాణలోని నల్గొండ జిల్లా విష్ణుపురం వద్ద గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లను అధికారులు దారి మళ్లించారు. సికింద్రాబాద్-హౌరా ఫలక్ నుమా, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్లు పగిడిపల్లి-కాజీపేట-వరంగల్-కొండపల్లి మీదుగా విజయవాడ చేరుకుంటాయి. విజయవాడ-లింగంపల్లి ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ గంట ఆలస్యంగా బయలుదేరనుంది. గూడ్స్ పట్టాలు తప్పిన ప్రాంతంలో ట్రాక్ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్