స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్ల జోరు

58చూసినవారు
స్పెషల్ ట్రేడింగ్ సెషన్‌లో మార్కెట్ల జోరు
దేశీయ స్టాక్ మార్కెట్లు శనివారం నిర్వహించిన రెండు స్పెషల్ ట్రేండింగ్ సెషన్‌​లో భారీ లాభాలను ప్రదర్శించాయి. సెన్సెక్స్​ 58 పాయింట్లు లాభపడి 73,804 వద్ద ముగిసింది. నిఫ్టీ 39 పాయింట్లు వృద్ధి చెంది 22,419కు చేరి ఆల్ టైమ్ హై రికార్డును నమోదు చేసింది. ఇక టాటా స్టీల్​, టాటా మోటార్స్, విప్రో, ఐటీసీ, ఏసియన్ పెయింట్స్​, ఎస్​బీఐ, టీసీఎస్​, భారతీ ఎయిర్​టెల్​ టాప్ గెయినర్లుగా నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్