భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి

52చూసినవారు
భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు మృతి
జమ్మూలోని కుల్గామ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులు, లష్కరే తోయిబా కమాండర్ కూడా ఉన్నట్లు భారత సైన్యం వెల్లడించింది. సోమవారం రాత్రి కుల్గామ్‌లోని రెడ్వానీ పయిన్ ప్రాంతంలో ఉగ్రవాదులు సమాచారంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. దాదాపు 40 గంటల పాటు సాగిన ఈ ఆపరేషన్ గత రాత్రి ముగిసింది. ఘటనా స్థలం నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్