‘కేదార్‌నాథ్‌లో భారీ స్థాయిలో బంగారం కుంభకోణం’

67చూసినవారు
‘కేదార్‌నాథ్‌లో భారీ స్థాయిలో బంగారం కుంభకోణం’
కేదార్‌నాథ్‌లో భారీ స్థాయిలో బంగారం కుంభకోణం జరిగిందని జ్యోతిర్‌మఠ శంకరాచార్య అవిముక్తేశ్వరానంద స్వామి ఆరోపించారు. సుమారు 228 కిలోల బంగారం మాయమైందన్నారు. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, దీనికి బాధ్యులైన వారి వివరాలు బయటకు తీసుకురావాలన్నారు. మరోవైపు శివసేన నేత ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్ధవ్ థాక్రేకు అతిపెద్ద ద్రోహం జరిగిందని ఆయన విచారం వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్