పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా బదిలీలు

74చూసినవారు
పంచాయతీరాజ్‌ శాఖలో భారీగా బదిలీలు
తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖలో 105 మంది జడ్పీ సీఈవోలు, డిప్యూటీ సీఈవోలు, డీపీవోలు, డీఆర్డీవోలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే రాష్ట్రంలో 395 మంది ఎంపీడీవోలు, 132 మంది తహసీల్దార్లు, 33 మంది నాయబ్‌ తహసీల్దార్లు బదిలీ అయిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్