తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు

7575చూసినవారు
తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు
తెలంగాణలో 44 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ కమిషనర్ గా ఆమ్రపాలి, ట్రాన్స్ కో, జెన్కో ఎండీగా రోనాల్డ్ రోస్, ఫైనాన్ష్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సందీప్ కుమార్, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా శైలజా రామయ్యర్, పశు సంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్‌, కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ముఖ్య కార్యదర్శిగా సంజయ్‌ కుమార్‌, యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడల శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్‌, మరికొందరిని పలు శాఖలకు బదిలీ చేశారు.

సంబంధిత పోస్ట్