కొలుకుంటున్న మయాంక్ అగర్వాల్

548చూసినవారు
కొలుకుంటున్న మయాంక్ అగర్వాల్
విమానంలో నీళ్లనుకుని యాసిడ్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైన క్రికెటర్ మయాంక్ అగర్వాల్ వేగంగా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని తనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 'సంతోషకరమైన నా కుమారుడితో రికవరీ వేగంగా ఉంటుంది' అంటూ తన కుమారుడితో ఉన్న ఫొటోను షేర్ చేశారు. కాగా, రెండు రోజుల క్రితం అగర్తల నుంచి సూరత్‌కు విమానంలో ప్రయాణిస్తుండగా అతడు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్